ADVERTISEMENT
land slides
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు రెండు రోజులుగా వణికిస్తున్నాయి. ఇళ్లు కూలి, కొండచరియలు విరిగిపడి, జలాశయాలు పొంగిపొర్లిన ఘటనల్లో 28 మంది మృతి చెందారు. హరియాణాలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి...
పాలక్కాడ్ టు హైదరాబాద్... చెన్నై... ముంబై... సినిమా అనేది సంయుక్తను అన్ని రాష్ట్రాల్లోనూ పాపులర్ చేసింది. రీల్పై హీరోయిన్... రియల్గానూ అంతే... ఆపన్న హస్తం అందించడానికి వెనకాడరామె. 2018లో కేరళలో వరదలు సంభవించినప్పుడు స్వయంగా...
వయనాడ్ ప్రకృతి విలయానికి సంబంధించిన అప్డేట్స్.. 👉వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయం కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. వయనాడ్లో తాజాగా మృతుల సంఖ్యలో 357కు చేరుకుంది. ఇంకా 206 మంది ఆచూకీ తెలియటం...
Updates.. 👉వయనాడ్లో మెప్పాడీలోని రిలీఫ్ క్యాంపులో సీపీఎం, కాంగ్రెస్, ఐయూఎంఎల్కు చెందిన డీవైఎఫ్ఐ, యూత్ కాంగ్రెస్, యూత్ లీగ్ వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. Volunteers from DYFI,SFI, Youth Congress , Youth...
తిరువనంతపురం: వయనాడులో ప్రకృతి విలయం దేశ ప్రజలు భయభ్రాంతులకు గురి చేసింది. ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 275 మంది మృతిచెందారు. ఇక, ఈ ఘటనపై ముందుగానే కేరళను హెచ్చరించామని కేంద్రం చెబుతుండగా.. తమకు...
కేరళ వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 200 మంది చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది...
పాపువా న్యూ గినియాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో దాదాపు 2000 మంది సజీవ సమాధి అయ్యారని ఆ దేశ నేషనల్ డిజాస్టర్ సెంటర్ పేర్కొంది. ఈ మేరకు ఐరాస...
బద్రీనాథ్ పవిత్ర మందిరానికి ప్రవేశ ద్వారం అయిన ఉత్తరాఖండ్లోని జోషీమఠ్ కుంగిపోవడం పాలకుల పర్యావరణ పట్టింపులేనితనానికి నిదర్శనం. కొండచరియలు విరిగిపడే ఈ భౌగోళిక సున్నిత ప్రాంతంలో సొరంగాల తవ్వకం, పేల్చడం వంటి నిర్మాణ పనులు...