ADVERTISEMENT
Land occupation
కర్నూలు: కబ్జా అంటే కాలు, చెయ్యి నరికేది గ్యారెంటీ.. ఈ అల్టిమేటం ఇచ్చింది సాక్షాత్తూ టీడీపీ ఆదోని మండల అధ్యక్షుడు కురవ శివప్ప. సోషల్ మీడియా ద్వారా చేసిన ఈ హెచ్చరిక చర్చనీయాంశమవుతోంది. గత...
నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లె గ్రామ పరిధిలోని తన 2.38 ఎకరాల భూమిపై టీడీపీ మండల నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జవాన్ భాష్యం మహేష్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్గా...
కదిరి (అనంతపురం ఎడ్యుకేషన్): దేశానికి స్వాతంత్య్రం రాకముందు కదిరి పట్టణంలోని ఆ భూమి ముస్లిం మైనార్టీలది. ప్రభుత్వ రికార్డులూ అవే చెబుతున్నాయి. ఆ భూమిలో ఉన్న ముస్లింల సమాధులే ఇందుకు సాక్ష్యం. అయితే అప్పట్లోనే...
అమరావతి రాజధాని రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందమైపోయింది. కూటమి అధికారంలోకి వస్తే భూముల విలువలు ఆకాశాన్నంటి లాభపడవచ్చు అనుకున్న వారి ఆశలు కళ్లముందే కరిగిపోతున్నాయి. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా ఇప్పుడు...