ADVERTISEMENT
kona seema
సాక్షి,ఇరుసుమండ: కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్లీకేజీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గ్యాస్లీకేజీపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. లీకైన గ్యాస్ను అదుపు చేసేందుకు మరో 24 గంటల...
సాక్షి,ముమ్మిడివరం: కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముమ్మిడివరం మండలం శేరిలంక గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. కాకినాడ నుంచి కె.గంగవరం మండలం శురుల్లంకలో శుభకార్యానికి వచ్చిన 11 మంది యువకులు స్నానం...