ADVERTISEMENT
kommineni srinivasarao
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మంత్రులది అంటున్నారు. ప్రజల అవసరాలు తీర్చడం కాకుండా.. తన వారి అవసరాలు తీర్చే పొలిటికల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టండని కూడా ఆయన మంత్రులకు చెబుతున్నారు...
HYD: సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో సిబ్బంది నిరసన
ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, శ్రీకాళహస్తిలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ప్రసంగాలలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుది. ఏపీలో అభివృద్ది జోరుగా సాగుతోందని, సంక్షేమ కార్యక్రమాలు...