ADVERTISEMENT
Khammam District News
కూసుమంచి: ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, లింగారంతండా సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మిర్చి తోటలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించగా.. హైదరాబాద్కు చెందిన సదరు వ్యక్తిని తీసుకొచ్చి హత్య చేసినట్లు తేలింది. పోలీసుల...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు రాబట్టడంపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఓ వైపు ఉధృతంగా ప్రచారం చేస్తూనే.. ఏయే వర్గాల నుంచి ఓట్లు వచ్చే అవకాశముందనే అంశంపై...
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. వ్యూహాత్మక రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ బీఆర్ఎస్. అందుకు కారణాలు దాదాపుగా తెలిసినవే!. 2014, 2018...
ఖమ్మం మయూరి సెంటర్: ఇంగ్లండ్ దేశంలోని హోకింగ్ హోం టౌన్ కౌన్సిల్కు జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన నాగెండ్ల నాగేంద్ర సత్తాచాటారు. లేబర్ పార్టీ నుంచి బరిలోకి దిగి ఎన్నికల్లో ఘన...