ADVERTISEMENT
Kattangur
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తాను పదో తరగతి పరీక్షలు బాగా రాయలేకపోతున్నా అనే కారణంగా ఆవేదనకు గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు...