ADVERTISEMENT
kartika pournami
అత్యంత పవిత్రమైన కార్తీక మాసం వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఆలయాలు శివ భక్తులతో శివనామస్మరణతో మారుమ్రోగుతాయి. అత్యంత మహిమాన్వితమైన మైన కార్తీకమాసంలో పుణ్యనదీ స్నానాలు, దీపారాధనలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో శివకేశలను అత్యంత...
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం భక్తులు కార్తీక పౌర్ణమిని భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు. నదుల్లో, బీచ్లో పుణ్యస్నానాలు ఆచరించారు. కృష్ణాజిల్లా, మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల...
దీపావళి సంబరాలు ముగిశాయి. ఆ వెంటనే పవిత్ర కార్తీక మాసం హడావిడి మొదలైంది. శివ కేశవుల భక్తులంతా ఏంతో ఆసక్తిగా ఎదురు చూసే సమయమిది. ఈ పుణ్య మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం...