ADVERTISEMENT
Kanakadurga Temple
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆరోరోజు దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఇక, నేడు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి...
Updates.. ►ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ►పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఈవో కె.ఎస్.రామారావు, ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్...
సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో ఓ భక్తురాలు అత్యుత్సాహం చూపారు. అమ్మవారి మూల విరాట్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వెంటనే...