ADVERTISEMENT
JSW Group
భారతీయ ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో.. చాలామంది వాహన కొనుగోలుదారులు ఎక్కువ రేంజ్ ఇచ్చే కార్ల కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారికోసమే జేఎస్డబ్ల్యూ మోటార్స్ 'జెటోర్ టీ2' (Jetour T2)...
ముంబై: జేఎస్డబ్ల్యూ గ్రూప్నకు చెందిన జేఎస్డబ్ల్యూ సిమెంట్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 7న ప్రారంభమై 9న ముగిస్తుంది. తొలుత ఇష్యూ సైజ్ రూ.4,000 కోట్లు ఉండగా.., దాన్ని రూ.3,600 కోట్లకు కుదించినట్లు ముసాయిదా పత్రాల్లో...
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దేశీ గ్రూప్ జేఎస్డబ్ల్యూ తాజాగా డచ్ పెయింట్ల దేశీ దిగ్గజం అక్సో నోబెల్ ఇండియాను సొంతం చేసుకోనుంది. సజ్జన్ జిందాల్ గ్రూప్ కంపెనీ జేఎస్డబ్ల్యూ పెయింట్స్ ఇందుకు డ్యూలక్స్ బ్రాండ్ మాతృ...
ముంబై: చైనాకు చెందిన ఎస్ఏఐసీతో దేశీ దిగ్గజం జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ’జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. సెపె్టంబర్ నుంచి మొదలుపెట్టి ప్రతి 3–4 నెలలకు...
ప్రముఖ కార్పొరేట్ సంస్థలలో ఒకటైన 'జేఎస్డబ్ల్యు గ్రూప్' త్వరలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV), ఈవీ బ్యాటరీ తయారీ విభాగంలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది...
సీఎం వైఎస్ జగన్ తో జేఎస్ డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ భేటీ
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం జేఎస్డబ్ల్యూ గ్రూప్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రస్తుతం దీనిపై గ్రూప్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వివిధ రంగాల్లోకి కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలను వివరిస్తూ...