ADVERTISEMENT
jiyaguda
ఉత్తరద్వార దర్శనం చేసుకుంటున్న ఉత్తరాంధ్ర జిల్లావాసులు
సాక్షి, హైదరాబాద్: ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అంటూ ప్రముఖ కవి, వాగ్గేయకారుడు అందెశ్రీ రాసిన గీతం సమాజంలో నానాటికీ అడుగంటుతున్న మానవవతా విలువలకు అద్దం పడుతుంది. ఆదివారం జియాగూడలో...
సాక్షి, హైదరాబాద్: జియాగూడ హత్య కేసును పోలీసులు చేధించారు. సాయినాథ్ను తన స్నేహితులే చంపినట్లు పోలీసులు గుర్తించారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బాధితుడిని అక్షయ్, టిల్లు, సోను హత్య చేసినట్లగా పోలీసుల విచారణలో తేలింది...
జియాగూడ: నగరంలోని పురానాపూల్ జాతీయ రహదారిపై పట్టపగలే దారుణం జరిగింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒకరిని వేట కొడవలి, రాడ్డుతో నరికి చంపారు. కుల్సుంపురా ఇన్స్పెక్టర్ అశోక్కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. అంబర్పేట్కు...
జియాగూడ రంగనాథ స్వామి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు