ADVERTISEMENT
jd lakshmi narayana
సాక్షి, హైదరాబాద్: స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఉక్కు సత్యాగ్రహం మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖ స్టీల్ప్లాంట్...
డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం 'భీమదేవరపల్లి బ్రాంచి'. ఈ చిత్రంలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు...
కంచిలి/కాశీబుగ్గ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 సరైనదేనని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కంచిలిలో విలేకరులతో మాట్లాడారు. రోడ్ల మీద సభలు...