ADVERTISEMENT
jawan died
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. బీజాపూర్ జిల్లాలోని ఉట్లూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో ఒక జవాన్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయపడ్డారు. దీంతో...
పల్లెకోన(భట్టిప్రోలు): బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జవాను పురమా గోపరాజు (26) సోమవారం రాజస్తాన్లోని జస్పల్మీర్ పాకిస్తాన్ బోర్డర్లో నిర్వహిస్తున్న ట్రైనింగ్ ఎక్స్ర్సైజ్లో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. గోపరాజు ఏడేళ్ల...