ADVERTISEMENT
IPL Chairman
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సీజన్ మ్యాచ్లన్నీ భారత్లోనే జరుగుతాయని.. సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారైన వెంటనే షెడ్యూల్ విడుదల ఉంటుందని ఐపీఎల్ చైర్మన్ సింగ్...
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళల ఐపీఎల్కు (డబ్ల్యూపీఎల్) ముహూర్తం ఖరారైంది. ముంబైలోని బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో మార్చి 4 నుంచి లీగ్ ప్రారంభంకానున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్...
ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆతడికి కరోనాతో పాటు న్యూమోనియా కూడా సోకింది. ఈ క్రమంలో లండన్లోని ఓ ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్ సపోర్ట్పై మోదీ చికిత్స...