ADVERTISEMENT
Indra sena reddy
హైదరాబాద్: ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని నియోజకవర్గ బీజేపీ నేత బొల్లంపల్లి ఇంద్రసేన్రెడ్డి వెల్లడించారు. సోమవారం జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...