ADVERTISEMENT
Indira Gandhi Zoological Park
ఆరిలోవ: దశాబ్దాల పాటు సింహాల గర్జనలు, పులుల గాండ్రింపులతో దద్దరిల్లిన విశాఖలోని ఆరిలోవ జంతు పునరావాస కేంద్రం(ఏఆర్సీ) ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఒకప్పుడు 34 పెద్ద పులులు, 34 సింహాలు కలిపి మొత్తం 68...
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఇందిరాగాంధీ జూపార్క్ మూసివేతపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ తీసుకున్నా పార్క్ లోపలకు పంపడం లేదని పర్యాటకులు మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన కారణంగా అధికారులు.. జూపార్క్ను మూసేశారు...
సాక్షి, విశాఖపట్నం: ఇందిరాగాంధీ జూ పార్కులో తెల్ల పులి కుమారి(19) సందడి ఇక ముగిసింది. వృద్ధాప్యంతో పాటు అనారోగ్యం కారణంగా కుమారి సోమవారం మృతి చెందింది. విశాఖ జూ పార్కులో సుమారు 16 సంవత్సరాలు...