ADVERTISEMENT
hindustan shipyard
ఇండస్ట్రీ విభాగంలో దూసుకెళ్లేలా హిందుస్థాన్ షిప్యార్డు అడుగులు వేస్తోంది. దేశీయ నౌకల తయారీపై దృష్టి సారిస్తూ, అత్యుత్తమ సేవలందించేందుకు మినీరత్నగా ఆవిర్భవించనుంది. విశాఖపట్నంను కేవలం షిప్ రిపేర్ హబ్గా మాత్రమే కాకుండా.. షిప్ బిల్డింగ్...
హిందుస్థాన్ షిప్యార్డ్.. విశాఖపట్నంలోని మేటి నౌకా నిర్మాణ కేంద్రమిది. వాణిజ్యపరంగా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న ఈ షిప్యార్డు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 200కు పైగా భారీ నౌకల నిర్మాణం తోపాటు 2000కు పైగా...
సాక్షి, విశాఖపట్నం: గ్రీన్ ఇండస్ట్రీ విభాగంలో దూసుకెళ్లేలా.. హిందూస్థాన్ షిప్యార్డు (హెచ్ఎస్ఎల్) వడివడిగా అడుగులు వేస్తోంది. 2030 నాటికి గ్రీన్ షిప్ బిల్డింగ్కు భారత్ గ్లోబల్ హబ్గా మారాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న తరుణంలో.. హెచ్ఎస్ఎల్...