ADVERTISEMENT
High tension wire
ముంబై: ముంబైలోని ఒక ప్రాంతంలో జరిగిన గణేశ్ నిమజ్జనం విషాదకరంగా మారింది. సకినాకాలో ఆనందంగా ప్రారంభమైన గణపతి విమజ్జనంలో అవశృతి చోటుచేసుకుంది. ఆరుగురు భక్తులపై హై-టెన్షన్ విద్యుత్ లైన్ వైరు తెగిపడింది. ఈ ప్రమాదంలో...
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఘాజీపూర్ జిల్లాలో ఓ బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడగా.. 11 మందికి గాయాలయ్యాయి. వివరాలు...