ADVERTISEMENT
gowru charitha reddy
జిల్లాలో కూటమి ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత కొరవడింది. ఎంపీతో ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగడం లేదు. తమ నియోజకవర్గాల్లో తమకు సమాచారం ఇవ్వకుండా పర్యటిస్తే సహించేది లేదని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. ఎంపీ, ఆమె తండ్రి పెత్తనాన్ని...