ADVERTISEMENT
Gold robbery
శ్రీవారి ఆభరణాల దొంగతనం.. ఆధారాలతో బయటపెట్టిన నాగార్జున యాదవ్
ప్రొద్దుటూరు క్రైం : బంగారం ధర పెరగడంతో బయట చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి.. ఒంటిపై బంగారం ఉండడం మంచిది కాదని భావించి, బంగారు ఆభరణాలను ఇంట్లో భద్రపరచి శుభకార్యానికి వెళ్లిన వారి ఇంటికి చోరులు...
పాకిస్తాన్లోని అతిపెద్ద నగరమైన కరాచీలో భారీ దోపిడీ జరిగింది. మలీర్లో ఉన్న 'ఇక్బాల్ జ్యువెలరీ' షాపులో సుమారు 300 మిలియన్ పాకిస్తానీ రూపాయల (పీకేఆర్ 30 కోట్లు) విలువైన బంగారం, వజ్రాభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు...
కెనడా దేశ చరిత్రలోనే అతిపెద్ద బంగారు దోపిడీగా గుర్తింపు పొందిన కేసులో ప్రధాన నిందితుడైన సిమ్రాన్ ప్రీత్ పనేసర్ను తమకు అప్పగించాలని కెనడా అధికారులు అధికారికంగా భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ దోపిడీకి సంబంధించి...
హిందూపురం/చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంట ఎస్బీఐ బ్రాంచ్లో గత నెల 27వ తేదీన జరిగిన భారీ దోపిడీ కేసులో అనిల్కుమార్ పన్వార్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు హరియాణలో అరెస్ట్...
2024 డిసెంబర్ 12 తెల్లవారుజాము దాదాపు 4 గంటల సమయం– హైదరాబాద్, దోమలగూడ అర్వింద్నగర్లోని ఘొరాయ్ కుటుంబీకుల ఇంట్లోకి ఆరుగురు ముసుగు దొంగలు చొరబడి, మారణాయుధాలతో బెదిరించి, రెండు కేజీల బంగారం సహా దాదాపు...