ADVERTISEMENT
Gems and Jewellery Export Promotion Council
ముంబై: రత్నాభరణాల ఎగుమతులు మే నెలలో 11 శాతం తగ్గాయి. రూ.22,693 కోట్ల విలువైన ఎగమతులు నమోదయ్యాయి. 2022 మే నెలలో రత్నాభరణాల ఎగుమతుల విలువ రూ.25,413 కోట్లుగా ఉంది. రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక...
ముంబై: భారత్ మొత్తం రత్నాలు– ఆభరణాల ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా 2.48 శాతం పెరిగి రూ. 3,00,462.52 కోట్లకు (37,469 మిలియన్ డాలర్లు) చేరాయి. ఒక్క మార్చి నెల చూస్తే, ఏకంగా...
ముంబై: ప్రయోగశాలల్లో తయారు చేసిన వజ్రాల (ఎల్జీడీ) విక్రేతలు, కొనుగోలుదారులకు సంబంధించి గుజరాత్లోని సూరత్లో తొలిసారిగా సదస్సును ప్రారంభించినట్లు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) తెలిపింది. ఇందులో 13 దేశాల నుంచి 22...