ADVERTISEMENT
Falaknuma Express
సాక్షి,యాదాద్రి/బీబీనగర్: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ఎస్–4లో షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయపల్లి– పగిడిపల్లి మధ్యన శుక్రవారం ఫలక్నుమా ఎక్స్ప్రెస్...
సాక్షి, హైదరాబాద్: ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో శుక్రవారం ఉదయం మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు ఏడు బోగీలు దగ్ధమయ్యాయి. ఇక ప్రయాణికులంతా దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ఫలక్నుమా ఎక్స్ప్రెస్...
సాక్షి, యాదాద్రి: ఫలక్నుమా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనా వేస్తున్నారు రైల్వే అధికారులు. ఈ మేరకు శనివారం బీబీ నగర్కు చేరుకున్న క్లూస్ టీం.. దగ్ధమైన బోగీలను పరిశీలించింది. సమగ్ర దర్యాప్తునకు...
సాక్షి, యాదాద్రి: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ దగ్ధం ఘటనలో కేసు నమోదు చేశారు. ఐదు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఘటనపై.. రైల్వే యాక్ట్ సెక్షన్ 80/2023 కింద...
సాక్షి, సికింద్రాబాద్: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ చేరుకుంది. ప్లాట్ఫ్లామ్-1పైకి ఫలక్నుమా రైలు చేరుకుంది. అగ్నిప్రమాదం అనంతరం.. 11 బోగీలతో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్కు చేరుకుంది. అనంతరం, రైల్వే అధికారులు ప్రయాణీకులు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు...
అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ Falaknuma Express ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఎవరికీ ఏం కాకపోవడంతో అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు. జరిగింది ప్రమాదమా? లేదంటే కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ చర్చ...
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి జిల్లాలో ఫలక్నుమా ఎక్స్రైలుకు మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. షాట్ సర్క్యూట్తో బోగీలకు మంటలు చెలరేగడంతో బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య రైలును ఆపేశారు. అప్రమత్తమైన ప్రయాణికులు ట్రైన్ దిగి వెళ్లడంతో ఘోర...
సాక్షి, యాదాద్రి: ఫలక్నుమా రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ పేర్కొన్నారు. దర్యాప్తు తర్వాత ప్రమాద కారణాలు తెలుస్తాయని తెలిపారు. మంటల్లో 7 బోగీలు దగ్ధమయ్యాయని చెప్పారు...
సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రి జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. షాట్ సర్క్యూట్తో బోగీలకు మంటలు చెలరేగడంతో బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య రైలును ఆపేశారు. అప్రమత్తమైన ప్రయాణికులు ట్రైన్ దిగి వెళ్లడంతో...
సాక్షి, యాదాద్రి: ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలులో శుక్రవారం మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది. ఇప్పటివరకు కారణం ఏంటన్నది అధికారికంగా వెల్లడించలేదు. ప్రాథమికంగా షాట్ సర్క్యూట్ జరిగిందా...