ADVERTISEMENT
Fake Messages
సాక్షి, విశాఖపట్నం: ‘హాయ్.. నేను మీ కలెక్టర్ హరేందిర ప్రసాద్ని.. ఎలా ఉన్నారు? అర్జెంట్గా ఒక రూ.10,000 కావాలి.. పంపిస్తారా?’ అంటూ ఆదివారం కొంతమంది అధికారులు, సామాన్యులకు ఫేస్బుక్లో మెసేజ్లు వచ్చాయి. స్వయంగా కలెక్టర్...
మోసపూరిత సందేశాలను పంపి అమాయక ప్రజలను దోచుకునేవారు ఎక్కువైపోతున్నారు. ఇటీవల ఎస్బీఐ కస్టమర్లను టార్గెట్ చేసుకుని కొందరు ఫ్రాడ్ మెసేజ్లు పంపిస్తున్నారు. దీంతో కస్టమర్లను అప్రమత్తం చేయడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్...