ADVERTISEMENT
exam paper leakage
సాక్షి,హైదరాబాద్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పరీక్షా పేపర్ల లీకేజీ కలకలం సృష్టిస్తున్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ మూడవ సంవత్సరరం పరీక్ష పేపర్లు వాట్సప్లో చక్కెర్లు కొట్టాయి. అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి...
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం అరెస్టు చేసింది. వీళ్లు ఏఈఈ, డీఏఓ పరీక్ష పత్రాలు ఖరీదు చేసిన అభ్యర్థులని...
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పరీక్ష పేపర్లు లీకు చేసిన దొంగలను అరెస్టు చేసి జైలులో పెట్టాక ఇప్పుడు పరీక్షలన్నీ సజావుగా సాగుతున్నాయని రాష్ట్ర వైద్యా రోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లాలో గురువారం...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ కారణంగా రాష్ట్రంలో మరోసారి పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. సంజయ్ అరెస్ట్ను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు...
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ స్కామ్ను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇంటి దొంగల్ని కనిపెట్టడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిషన్ కార్యదర్శి పీఏ ప్రవీణ్కుమార్ అరెస్టు కావడం...
కేపీహెచ్బీకాలనీ: విద్యార్థులు గతంలో పరీక్షలంటే ఎలా చదవాలని అడిగే వారని.. ప్రస్తుతం ప్రశ్నపత్రం ప్రచురణ ఎక్కడ జరుగుతోందని అడిగే పరిస్థితి దాపురించిందని రాష్ట్ర గవర్నర్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించి...