ADVERTISEMENT
employees protests
ఏథెన్స్: కార్మిక సంఘాల సమ్మెతో గ్రీస్(Greece) దేశంలో జన జీవనం స్తంభించిపోయింది. కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు గ్రీస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంతో ఉద్యోగ సంఘాలకు సమ్మెకు పిలుపునిచ్చాయి. పని గంటలను(Working Hours) 13కు...
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/తిరుపతి రూరల్/ఏలూరు (టూటౌన్): సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగులు సోమవారం నిర్వహించిన ర్యాలీలతో ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, ఏలూరు నగరాలు దద్దరిల్లాయి. వందలాదిమంది ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లలో వినతిపత్రాలు...