ADVERTISEMENT
Employee Transfer
సాక్షి, హైదరాబాద్: ఆరోపణలు గుప్పుమనటంతో ఆ ఉద్యోగులను ఏళ్ల తర్వాత మరోసీటుకు మార్చాల్సి వచ్చింది. ప్రతి ఫైలుకు ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారని స్వ యంగా ఉద్యోగులు లబోదిబోమనటంతో ప్రాధాన్యం లేని కుర్చీకి మార్చారు...
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలదే ఇష్టారాజ్యమైంది. ఉద్యోగులను కూటమి నేతలు ముప్పుతిప్పలు పెడుతున్నారు. బదిలీ కోసం తమ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. అడిగినంత డబ్బు...
సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నేటి (శుక్రవారం) నుంచి జూన్ 2 వరకు ఇందుకు అవకాశం కల్పిస్తూ, ప్రస్తుతమున్న నిషేధాన్ని సడలిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్ గురువారం...