ADVERTISEMENT
collectors meeting
సాక్షి, అమరావతి: ఐఏఎస్లు అయిపోయాం.. అన్నీ తెలుసనే ధోరణి వీడి నేర్చుకోవడం, తెలుసుకోవడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, కార్యదర్శులు, శాఖాధిపతులకు సూచించారు. 2025–26 జీఎస్డీపీ వృద్ధి 12.16 శాతం లక్ష్యం అనుకుంటే...
సాక్షి, అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టినా ఇప్పటికీ కొన్ని శాఖలు పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నాయని ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల పనితీరు ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి...
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం. అయినా ఇలాంటి ఘటనలు జరగడం ప్రభుత్వానికి చెడ్డపేరు...
ఇటీవలికాలంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అంటే ఆయన సర్వజ్ఞుడు అనే ప్రచారం జరుగుతుంటుంది. ఆయనకు ప్రపంచంలోని అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన ఉంటుంది అనే అభిప్రాయం ప్రబలింది. అందులోను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు...
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్వహించిన కలెక్టర్ల తొలి సమావేశం ఆద్యంతం ముఖస్తుతి.. పరనింద ధోరణిలో సాగింది. పలువురు శాఖాధిపతులు సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడ్డారు. ఆయా శాఖల పనితీరు, కార్యాచరణను పవర్...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక రాజకీయ పాలనే ఉంటుందని, అధికార యంత్రాంగం అందుకనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇసుక రవాణా వ్యయం ఐదు రెట్లు పెరిగిందని, రవాణా చార్జీలు పెరిగినా...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ మంగళవారం సమావేశమయ్యారు. ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం- సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్...