ADVERTISEMENT
Clean City
మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్. దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా వరుసగా ఎనిమిదేళ్లుగా కితాబు అందుకుంటూ వస్తున్న నగరం. ఆ కీర్తిలోని డొల్లతనాన్ని ఇటీవలి కలుషిత తాగునీటి ఉదంతం కళ్లకు కట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో...
స్వచ్ఛనగరంగా వరుసగా ఎనిమిదేళ్లపాటు వరుసగా అవార్డులు అందుకున్న ఇండోర్లో జరిగిన ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. తాగునీటిలో కలుషిత నీరు కలిసి వేల మంది అస్వస్థతకు గురికావడంతో ఆ అవార్డులపైనే అనుమానాలు కలిగిస్తోంది. ఈ...
ఆ నగరం.. ఒకప్పుడు చెత్త కుప్పలతో నిండి ఉండేది, విచ్చలవిడిగా పందులు, కుక్కలు తిరుగుతుండేవి.. వాటి విసర్జన కుప్పలు ఈగల సమూహాలతో వీధులు నిండిపోయేవి.. ఇలాంటి అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల మధ్య నుంచి.. తనను...
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2023 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్కు అవార్డుల పంట పడింది. జాతీయ స్థాయిలో ఫైవ్స్టార్ రేటింగ్స్తో నాలుగు కార్పొరేషన్లు ‘క్లీన్సిటీ’ అవార్డులను సొంతం చేసుకుని...
గచ్చిబౌలి (హైదరాబాద్): వంద శాతం మురుగు నీటి శుద్ధి చేసిన నగరంగా కొద్ది నెలల్లోనే హైదరాబాద్ నిలవనుందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇలా దేశంలోనే మొదటి నగరంగా చరిత్రలో నిలిచిపోనుందని...