ADVERTISEMENT
children killed
అనంతగిరి: వికారాబాద్లోని మహవీర్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయాయంటూ బాధిత కుటుంబాలు ఆరోపించాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నవాబుపేట మండలం మీనపల్లికలాన్కు చెందిన...
లక్నో: యూపీలోని లక్నోలో ఒక వ్యక్తిపై ఉన్న కోపాన్ని అతని ముగ్గురు పిల్లల మీద చూపిస్తూ వారిని కారుతో గుద్ది చంపే ప్రయత్నం చేశాడు ఓ మూర్ఖుడు. అదృష్టవశాత్తు ఆ పిల్లలకు ఎటువంటి హానీ...