ADVERTISEMENT
Childhood education
సాక్షి, అమరావతి: ఆరేళ్ల లోపు పిల్లల్లో మెదడు ఎదుగుదల అధికంగా ఉంటుంది. ఆ వయసులో మానసిక వికాసానికి సాన పెట్టాలి. అయితే దేశంలో ఇప్పటికీ 3.7 కోట్ల మందికి పైగా బాలలు పూర్వ బాల్య...
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల చేరికల్లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాలు సాధించినట్లు యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ (అసర్) 2022 నివేదిక వెల్లడించింది. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్కూళ్ల చేరికల్లో మంచి పురోగతి...
రాష్ట్ర విద్యార్థులకు ఫౌండేషనల్ విద్య నుంచే బలమైన పునాదులు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) 2020–21లో...