ADVERTISEMENT
cherlapally
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ మీదుగా మరో అమృత్భారత్ రైలు పరుగు పెట్టబోతోంది. హైదరాబాద్ను కన్యాకుమారితో అనుసంధానిస్తూ ఈ రైలు ప్రారంభం కాబోతోంది. చర్లపల్లి...
హైదరాబాద్లో నాలుగో టెర్మినల్ గా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి రైళ్లు, ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. ప్రతి రోజు సుమారు 5 వేల మందికి పైగా చర్లపల్లి నుంచి వివిధ...
హైదరాబాద్: చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ కంపెనీలో మంటలు ఒక్కసారిగా చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో కెమికల్ వాసనలు చుట్టుపక్కలకు వ్యాపించాయి...
సాక్షి, సిటీబ్యూరో/కుషాయిగూడ: చర్లపల్లి టెర్మినల్ సిద్ధమైంది. ఈ నెలాఖరుకు లేదా వచ్చే సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేపట్టింది. కానీ ఈ స్టేషన్కు ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇప్పటి వరకు...
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పేలుడు ధాటికి మ్యాన్ హోల్ మూత ఎగిరిపడింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మధుసూదన్రెడ్డి నగర్లో ఈ...