ADVERTISEMENT
Caste Equations
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో కుల సమీకరణాలే తిరిగి ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయి. అజెండాలు, హామీల కంటే సామాజిక సమీకరణాల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని...
దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల బిహార్ లో మరోమారు సం‘కుల’సమరానికి అన్ని పార్టీలు సమాయత్తమయ్యాయి. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాలు సహా అన్ని పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలో మరోమారు కుల గణాంకాలతో...
తెలుగు రాష్ట్రాలలోనే కాదు..దేశంలోనే ఒక సంచలనంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారు. తొమ్మిదేళ్ల పోరాటం, ఏడాది...
2019లో రికార్డు స్థాయిలో రెడ్డి ఎమ్మెల్యేల విజయం విభజిత ఆంద్రప్రదేశ్లో రెడ్డి సామాజికవర్గం నేతలు 48 మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేసిన రెడ్డి నేతలలో ఒక్కరు తప్ప అంతా...
2014 ఎన్నికలు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు. పరిస్థితి అంత అనుకూలంగా లేదని తెలుసుకున్న చంద్రబాబు వెంటనే పొత్తుల పంథాను అనుసరించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ను, అక్కడ బీజేపీ వెంట పడి...
2009 ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ కు బొటాబొటీ మజార్టీనే వచ్చింది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో 156 సీట్లు కాంగ్రెస్...
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అదికారంలోకి వచ్చింది. విబజిత ఏపీలో కాంగ్రెస్ కు 139 స్థానాలలో విజయం సిద్దించగా, తెలుగుదేశంపార్టీకి ముప్పైఏడు స్థానాలే దక్కాయి. బిజెపికి ఒకటి, సీపీఐకి రెండు...
1999 శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో తిరిగి అదికారంలోకి వచ్చింది. బీజేపీ పొత్తుతో ఎన్నికలలో పోటీచేసిన తెలుగుదేశం పార్టీ ఆంద్ర ప్రాంతంలో 130 నియోజకవర్గాలలో గెలుపు సాధించింది.ఈ...
1994 ఎన్నికలలో అన్ని సామాజికవర్గాలలో టీడీపీదే ఆధిక్యత. 1994లో ఎన్.టి రామారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఉమ్మడి ఎపిలో ఆ ప్రాంతం, ఈ...
1989లో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చింది. అన్ని వర్గాలలో కాంగ్రెస్ ఆధిక్యం. ఆంద్ర, రాయలసీమలలో ఉన్న 187 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 124 స్థానాలు రాగా, తెలుగుదేశం పార్టీకి ఏభై ఐదు, సీపీఎంకు ఇద్దరు...
1985 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాదించింది. 1984లో నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు నేపద్యంలో శాసనసభను రద్దు చేసి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో కోస్తా, రాయలసీమలలో...
1982లో ప్రఖ్యాత నటుడుగా ఉన్న ఎన్టీ. రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983 ఎన్నికలలో ఘన విజయం సాదించారు. అంతవరకు అదికారంలో ఉన్న ఇందిరా కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఆ ఎన్నికలలో టీడీపీకి, కోస్తా...
1978 శాసనసభ ఎన్నికలలో అప్పటి మాజీ ప్రధాని ఇందరాగాందీ నాయకత్వంలో ఏర్పడిన ఇందిరా కాంగ్రెస్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్టం కట్టింది. ఏపీలో అదికారంలో ఉన్న రెడ్డికాంగ్రెస్ కేవలం ముప్పైసీట్లకే పరిమితం కాగా, 1977 ఎన్నికలలో...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభంజనం వీచింది. ఆంద్ర, రాయలసీమలలోని 186 సీట్లకు గాను 142 సీట్లు కాంగ్రెస్కు దక్కాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చీలి కొత్త కాంగ్రెస్, పాత...
ఈ ఎన్నికలలో ప్రతిపక్షాల కన్నా ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఎక్కువగా గెలవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ కోస్తా, రాయలసీమలలో అంటే ప్రస్తుత విభజిత ఆంద్రప్రదేశ్లో 101 సీట్లు గెలుచుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా స్వతంత్ర పార్టీ ఇరవైతొమ్మిది...