ADVERTISEMENT
Bumana Karunakar Reddy
తిరుపతి, సాక్షి : టీటీడీ లడ్డూపై ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా, సీఎం చంద్రబాబు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన...
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశంలో బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం చైర్మన్...
తిరుమల: సోమవారం నిర్వహించిన ధార్మిక సదస్సులో పలు కీలక తీర్మానాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గో సంరక్షణ, వేదశాస్త్రాల పరిరక్షణకు చర్యలు సహా 19 తీర్మానాలు చేసినట్లు స్ఫష్టం...
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవాస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త అందించారు. టీటీడీ...
సాక్షి, తిరుపతి: తిరుపతి నగరంలో వైఎస్సార్సీపీ బస్సు యాత్రలో భాగంగా బహిరంగ సభలో జరిగింది. ఈ సభలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతర శ్రామికుడిగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ...
సాక్షి, తిరుపతి: తిరుపతి నగరం 893వ జన్మదిన వేడుకలను శుక్రవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ, కార్పొరేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఎమ్మెల్యే భూమన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు...