ADVERTISEMENT
BS Ramulu
అందెశ్రీ సహజ కవి, ప్రజాకవి. కాళి దాసుది మేఘ సందేశం, అందెశ్రీది నది సందేశం. ‘నది నడిచి పోతున్నది, నావనై నను రమ్మన్నది’ అంటూ దేశ దేశాలను సందర్శించి ప్రపంచ నదులెన్నో చూసి పరవశించాడు...
సామాన్యుణ్ణి కేంద్రంగా చేసుకుని కొన్ని దశాబ్దాలుగా సాహిత్య సృష్టి చేస్తున్న రచ యిత బీఎస్ రాములు. పదిహేనేళ్ల ప్రాయంలోనే రాయడం ప్రారంభించారు. 1968లో ‘బాలమిత్ర’లో తొలి కథ వచ్చింది. విరసంలో చేరి ఎక్కువగా కథలపైనే...