ADVERTISEMENT
BNP Paribas
బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా నిఫ్టీ 200 వేల్యూ 30 ఇండెక్స్ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) జూలై 27 వరకు అందుబాటులో ఉంటుంది. పారదర్శకమైన విధంగా ఎంపిక చేసిన...
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ సంస్థలకు 2024–25 సంవత్సరం మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. ఆదాయం సగటున 5 శాతం వృద్ధి చెందినట్టు కంపెనీలు తెలిపాయి. అదే సమయంలో మార్జిన్లలో ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్గానే ఉండడం గమనార్హం...
యూరోపియన్ యూనియన్లో సేవలందిస్తున్న ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ బీఎన్పీ పారిబాస్ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా బీఎన్పీ పారిబాస్ ఇండియా టెరిటరీ...
గతేడాది మొదలైన అస్థిరతలు మార్కెట్లలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఈక్విటీ మార్కెట్లు అంటేనే అస్థిరతలకు నిలయం అని ఇన్వెస్టర్లకు తెలిసిన విషయమే. ఇలాంటి అస్థిరతలు, అధిక, చౌక వ్యాల్యూషన్ల మధ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే...