ADVERTISEMENT
bandipora
శ్రీనగర్: భారత సైన్యం మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్లోని బందిపోరా సెక్టార్లోని నౌషెహ్రా నార్డ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ...
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బందిపొరాలో ఎన్కౌంటర్లో భాగంగా లష్కర్-ఏ-తోయిబా టాప్ కమాండర్ను భద్రతా బలగాలు హతమార్చాయి. వివరాల ప్రకారం.. బందిపొరాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు...