ADVERTISEMENT
ayesha meera
విజయవాడ లీగల్: సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దాఖలు చేసిన తుది నివేదికను పరిశీలించిన అనంతరం కేసును మూసివేస్తూ సీబీఐ కోర్టు న్యాయమూర్తి అన్నపూర్ణ శుక్రవారం ఆదేశాలు...
సాక్షి, అమరావతి: అయేషా మీరా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఫైనల్ రిపోర్ట్ కోసం సంబంధిత కోర్టునే ఆశ్రయించాలని హతురాలి తల్లిదండ్రులకు హైకోర్టు స్పష్టం చేసింది. తుది నివేదిక తమకు ఇవ్వాలంటూ అయేషా...
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఆయేషా మీరా హత్య కేసులో పలువురు సాక్షులను సీబీఐ అధికారులు బుధవారం విచారించారు. విజయవాడలోని సీబీఐ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. 16 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం...