ADVERTISEMENT
authorities
కేంద్ర ప్రభుత్వం తాజాగా వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. నిర్దిష్ట సంస్థలు ఇకపై ఏ రూపంలోనైనా వెండిని దిగుమతి చేసుకోవాలంటే తప్పనిసరిగా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్టీ) నుంచి అధీకృత అనుమతులను పొందవలసి ఉంటుంది...
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: దివ్యాంగుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తించారు. ఇబ్రహీంపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ఘటన జరిగింది. దివ్యాంగులపై జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్ దౌర్జన్యానికి దిగారు. వినతి పత్రం తీసుకుని విసిరిపడేశారని వికలాంగులు ఆవేదన...
సాక్షి, అమరావతి: వరద బాధితుల సహాయ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద ప్రతిబంధకంగా మారారని అధికారులు వాపోయారు. పనిచేసుకునే సమయం ఇస్తే అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించేవారమని వారు చెబుతున్నారు. ఒకపక్క ప్రజలు...
సాక్షి, హైదరాబాద్: ‘కరీంనగర్ చొప్పదండి మునిసిపాలిటీలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య తీవ్రమైంది. పట్టణంలోని కొన్ని వార్డులకు తాగునీటిని అందించలేక మునిసిపల్ అధికారులు సతమతమవుతున్నారు. ఐదు కిలోమీటర్ల దూరంలో గాయత్రి పంప్ హౌజ్...
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. దీంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని వదిలారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ...