ADVERTISEMENT
Adusumilli jayaprakash
గుంటూరు, సాక్షి: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్తో శనివారం వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు...
సాక్షి,తాడేపల్లి: మాజీ ఎమ్మెల్యే, రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి జయప్రకాశ్ మరణంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు...
ఇష్టమైన పార్టీనో, నేతలనో పైకి ఎత్తడం, పాఠకు లను పక్కదారి పట్టించడం యెల్లో మీడియాకు పెన్నుతో పెట్టిన విద్య అని చెప్పాలి. వార్తల వెనుక ఉండే నిజాలతో వారికి పనిలేదు. వార్తల ప్రయో జనాలు...
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు కళ్లు బైర్లు కమ్మే వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్. కేవలం కమ్మ కులంలోనే కొందరు మాత్రమే చంద్రబాబుకు సపోర్టు ఇస్తున్నారని అన్నారు. అలాగే, బాబును...