ADVERTISEMENT
Adapa Seshu
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయంటూ పవన్ కల్యాణ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత అడపా శేషు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, లక్షల పుస్తకాలు...
పవన్ కల్యాణ్ పై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఫైర్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కాపుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని విమర్శించారు ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు. జనసేన పార్టీ పెట్టి 11 ఏళ్లు అయ్యిందని...
సాక్షి, విజయవాడ: చంద్రబాబు చేతిలో పవన్ కల్యాణ్ ఓ జోకర్ అని మండిపడ్డారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. జనసేన పార్టీని పెట్టించిందే చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు కాపులను ఎదగకుండా చేస్తున్నారని...
సాక్షి, అమరావతి : చంద్రబాబు హయాంలో కాపుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విమర్శించారు. బుధవారం తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జీవోల్లో కేటాయింపులు తప్ప కాపుల అభ్యున్నతికి...
సాక్షి, తాడేపల్లి: ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఆలోచన అని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే మాటలు మాట్లాడుతున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు దుయ్యబట్టారు. గురువారం...
సాక్షి, విజయవాడ: పవన్కు సిద్ధాంతాలు.. విలువలు లేవంటూ దుయ్యబట్టారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐవీ కృష్ణారావు రాజధాని భూములపై పుస్తకం రాసినప్పుడు పవన్ ఏం మాట్లాడాడో...
పవన్ కళ్యాణ్ పై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఫైర్
దొంగల ముఠాపై సీఎం జగన్ చేసే పోరాటానికి మేమంతా సిద్ధం: అడపాశేషు
సాక్షి,తాడేపల్లి: కాపు కులాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు. కాపు కులాన్ని ఏమైనా పవన్కు అద్దెకు ఇచ్చామా? అంటూ నిలదీశారు. వైఎస్సార్సీపీ...
సాక్షి, తాడేపల్లి: పేదల రక్తం పీల్చే వ్యక్తి చంద్రబాబు అయితే, ప్రజల కోసం తన రక్తాన్ని ధారపోసే వ్యక్తి సీఎం జగన్ అని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన...
సాక్షి, తాడేపల్లి: తెలంగాణలో డిపాజిట్లు కోల్పోవడంతో పవన్కు మతి భ్రమించిందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో పవన్కు ప్రజలు ఓటేయలేదని, అక్కడ ఓడిపోగానే వైజాగ్...
తెలంగాణాలో నీ పరిస్థితి...పవన్ కళ్యాణ్ కి అదిరిపోయే కౌంటర్
కాంగ్రెస్ గెలుపు కోసం ఒకడు బీజేపీ గెలుపు కోసం ఇంకొకడు..!
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్కు దమ్ముంటే మూడో భార్య పేరుతో ఉన్న ఇళ్లు, ఆస్తుల వివరాలు బయట పెట్టాలని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన...
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యుల కంటే పవన్ కల్యాణ్ ఎక్కువగా స్పందించారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్నూల్...
మా ప్రభుత్వంపై పవన్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు
సాక్షి, తాడేపల్లి: పవన్ కల్యాణ్ దండుపాళ్యం బ్యాచ్ను వేసుకుని రుషికొండకు వెళ్లడం కరెక్టేనా అంటూ నిలదీశారు కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు. రుషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేదనే విషయం పవన్కు తెలుసా అంటూ...
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేదే పవన్ తాపత్రయం.. పవన్ అనుచిత వ్యాఖ్యలను...
సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఫైరయ్యారు. ఏపీ ప్రజల పట్ల పవన్కు ఘోరమైన అభిప్రాయముంది.. నిన్నటి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. చంద్రబాబును సీఎం చేయడమే...
సాక్షి, అమరావతి: పొలిటికల్ బ్రోకర్ పవన్ కళ్యాణ్ ఓ జోకర్లా తయారయ్యాడని, ఆయనది పవనిజం కాదు.. బ్రోకరిజం, జోకరిజం అని కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ చైర్మన్ అడపా శేషగిరి ఎద్దేవా చేశారు. ఆయన...
సాక్షి, అమరావతి: సీఎం జగన్ అంటే పవన్,చంద్రబాబు వణికిపోతున్నారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ముఖంలో ఆనందం...
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు సీరియస్ అయ్యారు. పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఏపీ ప్రజలను కించపరిచేలా పవన్ మాట్లాడుతున్నాడంటూ ఫైరయ్యారు. కాగా...
బాలకృష్ణ వ్యాఖ్యలకు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కౌంటర్
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురికావడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి అనుమానం వ్యక్తం...
హత్య రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్: అడపా శేషు
సాక్షి, అమరావతి: కాపులను అడ్డుపెట్టుకుని మరోసారి కుట్ర రాజకీయాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కాపులను మోసం చేసిన చంద్రబాబు ట్రాప్లో పడొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి (శేషు) విజ్ఞప్తి చేశారు...